గుజరాత్లో ఆకట్టుకుంటున్న విగ్రహం
మోదీ ఒకప్పుడు తమ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి ఇప్పుడు ప్రధాని హోదాలో భారతదేశానికి ఎంతో సేవ చేస్తున్నారని వడోదర వాసులు పేర్కొన్నారు. ఆయనపై అభిమానంతోనే ఈ గణపయ్య విగ్రహాన్ని ఏర్పాటుచేసినట్లు చెప్పారు.
![]() |
Top Navigation Example
|
---|
No comments:
Post a Comment